Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైనికులకు మతం వుండదండోయ్: ఓవైసీకి లెఫ్టినెంట్ జనరల్ ఝలక్

దేశం కోసం ముస్లింలు సైన్యంలో వుండి ప్రాణత్యాగం చేస్తున్నప్పటికీ.. తమను పాకిస్థానీయులనే ముద్ర వేస్తున్నారనంటూ ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సైన్యం ఘాటుగా స్పందించింది. సైనికుల

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (14:05 IST)
దేశం కోసం ముస్లింలు సైన్యంలో వుండి ప్రాణత్యాగం చేస్తున్నప్పటికీ.. తమను పాకిస్థానీయులనే ముద్ర వేస్తున్నారనంటూ ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సైన్యం ఘాటుగా స్పందించింది. సైనికులను తాము మత కోణంలో ఎన్నడూ చూడలేదని ఆర్మీ ఉత్తర విభాగం లెఫ్టినెంట్ జనరల్ దేవరాజ్ అన్భు స్పష్టం చేశారు. 
 
మీలాంటి వాళ్లే ఆ పని చేస్తున్నారంటూ దేవరాజ్ పరోక్షంగా నిప్పులు చెరిగారు. అమరవీరులకు మతం రంగు పులిమి లబ్ధి పొందాలనుకుంటున్నారని చురకలంటించారు. భారత సైనికులకు మతం వుండదనే విషయం వారికి తెలియకపోవచ్చునని.. వారి దేశభక్తిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. 
 
కాగా సంజువాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లలో ఐదుగురు ముస్లింలు వున్నారని చెప్పిన ఓవైసీ.. దేశం పట్ల ముస్లింలకు ఉన్న ప్రేమ, చిత్తశుద్ధిని ప్రశ్నించేవారికి ఈ ఉదంతం ఒక కనువిప్పు కావాలంటూ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments