Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ వేళ కోడలిపై మామ అత్యాచారం... భర్తకు తెలిసినా...

Webdunia
సోమవారం, 20 జులై 2020 (14:49 IST)
కరోనా వైరస్ కారణంగా దేశంలో రెండు నెలల పాటు లాక్డౌన్ అమలు చేశారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, పలు ప్రాంతాల్లో ఈ లాక్డౌన్ సమయంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయి. అలాంటి ఘటన ఒకటి నోయిడాలో జరిగింది. లాక్డౌన్ వేళ కోడలిపై మామ అత్యాచారం చేశాడు. ఈ విషయం భర్తకు చెప్పినా అతను నోరు మెదపలేదు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రేటర్ నోయిడాలోని పూర్వాంచల్ హైట్స్ సొసైటీలో నివాసముంటున్న ఓ ఇంటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు గత యేడాది వివాహం జరిగింది. అప్పటి నుంచి అత్తమామలతో కలిసి తాను తన భర్త ఉంటున్నాం. 
 
అయితే, పెళ్ళన కొత్తలో తనపై మామ అత్యాచారం జరిపాడు. ఆ తర్వాత జూన్ నెలలోనూ మళ్లీ మామ తనపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ విషయాన్ని తన భర్త, అత్తల దృష్టికి తీసుకెళ్తే ఆయన మిన్నకుండిపోయాడు. 
 
దీంతో సెక్టార్ బేటా 2లోని తన పుట్టింటికి ఆ కోడలు వెళ్లిపోయింది. దీనిపై కోడలి ఫిర్యాదుతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 498 ఎ, 323, 504, 506, 342 354 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నోయిడా డీసీపీ బృందా శుక్లా చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం