ముగ్గురు డిఎంకె ఎమ్మెల్యేలకి కరోనావైరస్: మొత్తం 17 మంది ఎమ్మెల్యేలకి...

Webdunia
సోమవారం, 20 జులై 2020 (14:40 IST)
తమిళనాడును కరోనావైరస్ వణికిస్తోంది. రాష్ట్రంలో నిన్న ప్రకటించిన కరోనావైరస్ పరీక్షల్లో మరో ముగ్గురు డిఎంకె ఎమ్మెల్యేలకి కోరనావైరస్ సోకినట్లు తేలింది. దీనితో తమిళనాడులో ఈ వైరస్ బారిన పడిన శాసనసభ్యుల సంఖ్య 17కి పెరిగింది. వీరిలో నలుగురు తమిళనాడు మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేస్తున్నారు.
 
ఆదివారం నాడు కరోనావైరస్ బారిన పడిన ఎమ్మెల్యేల్లో పి. కార్తికేయన్ - వేలూరు ఎమ్మెల్యే, ఆర్ గాంధీ- రాణిపేట ఎమ్మెల్యే, సెంగోట్టియన్- కృష్ణగిరి ఎమ్మెల్యే వున్నారు. ఈ ముగ్గురు శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల్లో COVID-19 సహాయక చర్యలలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments