Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు డిఎంకె ఎమ్మెల్యేలకి కరోనావైరస్: మొత్తం 17 మంది ఎమ్మెల్యేలకి...

Webdunia
సోమవారం, 20 జులై 2020 (14:40 IST)
తమిళనాడును కరోనావైరస్ వణికిస్తోంది. రాష్ట్రంలో నిన్న ప్రకటించిన కరోనావైరస్ పరీక్షల్లో మరో ముగ్గురు డిఎంకె ఎమ్మెల్యేలకి కోరనావైరస్ సోకినట్లు తేలింది. దీనితో తమిళనాడులో ఈ వైరస్ బారిన పడిన శాసనసభ్యుల సంఖ్య 17కి పెరిగింది. వీరిలో నలుగురు తమిళనాడు మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేస్తున్నారు.
 
ఆదివారం నాడు కరోనావైరస్ బారిన పడిన ఎమ్మెల్యేల్లో పి. కార్తికేయన్ - వేలూరు ఎమ్మెల్యే, ఆర్ గాంధీ- రాణిపేట ఎమ్మెల్యే, సెంగోట్టియన్- కృష్ణగిరి ఎమ్మెల్యే వున్నారు. ఈ ముగ్గురు శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల్లో COVID-19 సహాయక చర్యలలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments