Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధుడిని వెయిట్ చేయించిన ఉద్యోగులు.. నిల్చునే ఉండాలని సీఈఓ పనిష్​మెంట్... (Video)

ఠాగూర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (08:51 IST)
తనను కలిసేందుకు వచ్చిన ఓ వృద్ధుడిని కార్యాలయంలో నిల్చోబెట్టిన ఉద్యోగులందరికీ సీఈవో తగిన శిక్ష విధించారు. వృద్ధుడుని 20 నిమిషాలు నిలబెట్టినందుకుగాను కార్యాలయంలో పని చేసే ఉద్యోగులందరూ నిల్చోవాలంటూ సీఈవో ఆదేశించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో జరిగింది.

ఈ ప్రాంతంలో ఉండే న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్ అథారిటీకి చెందిన కార్యాలయంలో తమ వద్దకు వచ్చిన వృద్ధుడికి ​సహకరించకుండా 20 నిమిషాలు వేచి 16 మంది ఉద్యోగులు చేశారు. దీంతో ఆ 16 మంది ఉద్యోగులను సీఈవో డాక్టర్ లోకేష్.. సిబ్బందికి విచిత్రమైన శిక్ష విధించారు. ఉద్యోగులందరినీ 20 నిమిషాల పాటు నిలబడి పని చేయాలని ఆదేశం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments