Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో చలిగాలులు.. పొగమంచు.. రైళ్ల రాకపోకలు ఆలస్యం.. స్కూల్స్ బంద్

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (10:50 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో చలిగాలులు పెరిగాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పొగమంచు కారణంగా కనీసం 26 రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయని భారతీయ రైల్వే తెలిపింది.
 
చెన్నై-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, అమృత్‌సర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్, అజ్మీర్-కత్రా ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ కంటే ఆరు గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆనంద్ విహార్ ప్రాంతంలో, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం పొగమంచుతో రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.  
 
అలాగే ఉత్తర భారతదేశాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా జిల్లాలో తీవ్రమైన శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా జనవరి 6 వరకు పాఠశాలలను మూసివేయాలని సర్కారు ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments