Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనవసరపు ప్రయాణాలొద్దు : ఎయిమ్స్‌ చీఫ్‌

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (13:58 IST)
కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని ఎయిమ్స్‌ చీఫ్‌ డా. రణదీప్‌ గులేరియా పునరుద్ఘాటించారు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల్లో పర్యాటకుల రద్దీ నేపథ్యంలో అక్కడ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.

'మహమ్మారి ఇంకా ముగియలేదని చెబుతూనే ఉన్నాం. సూపర్‌ స్ప్రెడర్లు మారే సంఘటనలను మనం నిరోధించాలి. కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి. సూపర్‌ స్రెడర్‌ సంఘటనలు మొదలైతే..దాని ప్రభావం మూడు వారాల తర్వాత కనిపిస్తోంది.

ఇంత అనర్థం దాగి ఉన్న నేపథ్యంలో అనవసరపు ప్రయాణం గురించి ఆందోళన చెందుతున్నాం' అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరి నాటికి 108 కోట్ల మంది వయోజనులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా.. పలు రాష్ట్రాలు...కరోనా వ్యాక్సిన్‌ కొరత ఉన్నట్లు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments