Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.6 వేల కోట్లు కాదు కదా.. 6 పైసలు కూడా ఇవ్వలేదు : సూరత్ వజ్రాల వ్యాపారి

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, రియల్టర్ లాల్జీ భాయ్ పటేల్‌ రూ.6000 కోట్ల రూపాయల పెద్ద నోట్లను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని అంటూ వచ్చిన కథనాలన్నీ అవాస్తమని తేలిపోయింది. ఈయన తన

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (09:38 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, రియల్టర్ లాల్జీ భాయ్ పటేల్‌ రూ.6000 కోట్ల రూపాయల పెద్ద నోట్లను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని అంటూ వచ్చిన కథనాలన్నీ అవాస్తమని తేలిపోయింది. ఈయన తన సంస్థలో పని చేసే ఉద్యోగులకు కొత్త మోడల్ కార్లు, ఇళ్లను కానుకగా ఇస్తూ సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత ఖరీదైన సూట్‌ను బహుమతిగా కూడా ఇచ్చారు. 
 
ఈ నేపథ్యంలో... ఆయన తన వద్ద ఉన్న రూ.6 వేల కోట్ల నగదును ప్రభుత్వానికి అప్పగించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందించారు. తాను ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ప్రకటించారు. అవన్నీ పుకార్లని, అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. దీంతో అంతా అవాక్కయ్యారు. దీంతో నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండా ఇలాంటి విషయాలు షేర్ చేయవద్దని, పుకార్లను వ్యాపింపచేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments