Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ ప్రయాణికులకు కేంద్రం శుభవార్త

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (07:55 IST)
విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు నిర్బంధంగా ఉన్న కోవిడ్ నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్టీపీసీఆర్, స్వాబ్ పరీక్షలు, 14 రోజుల క్వారంటైన్ నిబంధనను తొలగించింది. ఈ మేరకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. 
 
అయితే, ప్రయాణినికి 72 గంటల ముందు చేయించుుకన్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టుతో పాటు.. వ్యాక్సినేషన్ పూర్తయినట్టు నిర్ధారించే సర్టిఫికేట్‌ను జతచేస్తే సరిపోతుందని  పేర్కొంది. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
అలాగే, భారత్‌లో అడుగుపెట్టిన ర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని దాన్ని సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్న నిబంధనను ఎత్తివేసింది. అలాగే, ప్రస్తుతం ఉన్న ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనలను ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే, 14 రోజుల పాటు స్వీయ రక్షణ చర్యలు పాటించాలని కేంద్రం తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments