Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ ప్రయాణికులకు కేంద్రం శుభవార్త

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (07:55 IST)
విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు నిర్బంధంగా ఉన్న కోవిడ్ నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్టీపీసీఆర్, స్వాబ్ పరీక్షలు, 14 రోజుల క్వారంటైన్ నిబంధనను తొలగించింది. ఈ మేరకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. 
 
అయితే, ప్రయాణినికి 72 గంటల ముందు చేయించుుకన్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టుతో పాటు.. వ్యాక్సినేషన్ పూర్తయినట్టు నిర్ధారించే సర్టిఫికేట్‌ను జతచేస్తే సరిపోతుందని  పేర్కొంది. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
అలాగే, భారత్‌లో అడుగుపెట్టిన ర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని దాన్ని సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్న నిబంధనను ఎత్తివేసింది. అలాగే, ప్రస్తుతం ఉన్న ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనలను ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే, 14 రోజుల పాటు స్వీయ రక్షణ చర్యలు పాటించాలని కేంద్రం తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments