బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయకూడదు: ఖట్టర్

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (12:38 IST)
namaz
గుర్గావ్‌లో బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తే సహించేది లేదని అని హర్యానీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. ప్రార్థనలు చేసుకునే హక్కు అందరికి ఉంటుంది.. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడని.. రోడ్డు ట్రాఫిక్‌ను అడ్డుకునేలా ప్రార్థనలు ఉండకూడదని సూచించారు. 
 
నిర్ధేశించిన ప్రదేశాల్లోనే ముస్లింలు ప్రార్థనలు చేసుకోవాలని స్పష్టం చేశారు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. కాగా ముస్లింలు ప్రతీ శుక్రవారం మసీదుకు వెళ్లి నమాజ్‌లు చేసుకుంటుంటారనే విషయం తెలిసిందే.
 
గత కొంత కాలంగా గురుగ్రామ్‌లో శుక్రవారం రోజు ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో అంటే రోడ్లపై బారులు తీరి నమాజులు చేసుకోవటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆయా రోడ్లలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో హిందూ, ముస్లిం వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. 
 
దీంతో సీఎం మనోహరర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ..ఒకరిని ఇబ్బంది కలిగేలా ప్రార్థనలు చేసుకోవటం సరికాదని సూచించారు. 2018లో జరిగిన ఒప్పందం మేరకు నిర్దేశిత ప్రాంతాల్లోనే ముస్లింలు ప్రార్థనలు చేసుకోవాలని తెలిపారు. అన్ని పక్షాలతో మళ్లీ చర్చలు జరుపుతామని.. సామరస్య పూర్వకమైన పరిష్కారాన్ని రూపొందిస్తామని ఖట్టర్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments