Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు జంక్ ఫుడ్ వద్దు.. ఊబకాయం, బద్ధకం పెరిగిపోతుంది.. యూజీసీ

విద్యార్థుల ఆహార విషయంలో యూజీసీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దేశంలోని అన్ని యూనివర్శిటీలు, ఉన్నతస్థాయి విద్యా సంస్థల్లో జంక్‌ఫుడ్ అమ్మకాలను నిషేధించాలని యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ ఆదేశాలు జారీ

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (17:26 IST)
విద్యార్థుల ఆహార విషయంలో యూజీసీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దేశంలోని అన్ని యూనివర్శిటీలు, ఉన్నతస్థాయి విద్యా సంస్థల్లో జంక్‌ఫుడ్ అమ్మకాలను నిషేధించాలని యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు బద్ధకంగా, ఊబకాయులుగా మారేందుకు ఈ జంక్ ఫుడే కారణమని.. యూజీసీ పేర్కొంది. విద్యార్థుల మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. విద్యా సంస్థల్లో జంక్ ఫుడ్ అమ్మకాలను నిషేధించాలని యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. 
 
విద్యార్థుల జీవన విధానం, ఆలోచనా విధానాలు మెరుగుపరుచుకునేందుకు కాలేజీల్లో జంక్‌ఫుడ్‌ను పూర్తిగా నిషేధించాల్సిన అవసరముందని వివరించింది. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించడం ద్వారా విద్యార్థుల్లో ఏదైనా నేర్చుకోవాలనే ఉత్సుకత పెరుగుతుందని యూజీసీ తెలిపింది. 
 
జంక్ ఫుడ్‌తో అధిక బరువు లాంటి సమస్యలు వస్తున్నాయని.. ప్రస్తుత లైఫ్‌స్టైల్‌కి తగ్గట్టుగా యువత ఉండాలంటే ఆయిల్ ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్‌ను మానేయడమే పరిష్కారమని యూజీసీ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments