Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పరీక్ష పాస్ అయితే రూ.లక్ష బహుమతి.. ఎక్కడ?

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విద్యార్థులకు శుభవార్త తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ), బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(బీపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్‌లో ప్రిలిమినర

Webdunia
బుధవారం, 9 మే 2018 (12:27 IST)
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విద్యార్థులకు శుభవార్త తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ), బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(బీపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 వేల రూపాయల బహుమతి అందజేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం(మే-8) జరిగిన బీహార్ రాష్ట్ర కేబినెట్ భేటీలో నితీష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
అలాగే, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ కూడా లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం చేసే ప్రతిపాదనకు సీఎం నితీశ్ కుమార్ ఆమోదముద్రవేశారు. "అనుసుచిత్ జతి ఇవమ్ అనుసుచిత్ జన్‌జాతి యోజన స్కీమ్" పేరుతో విద్యార్ధులకు ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments