Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ కేసులో 'ఉరిశిక్ష' అమలు చేయడానికి సర్వం సిద్ధం..?

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (12:50 IST)
2012లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసులో తీర్పు ఇప్పటివరకూ వాయిదా పడుతూ వచ్చింది, గత నెలలో పాటియాలా కోర్టు వారి రివ్యూ పిటీషన్‌ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే దోషులుగా తేలిన నలుగురిని ఒకేసారి ఉరితీయడానికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నలుగురు నిందితులకు ఒకేసారి ఉరిశిక్షను అమలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. 
 
ఇందుకోసం తీహార్ జైల్లో నాలుగు ఉరికంబాలతో పాటు నాలుగు సొరంగాల నిర్మాణాన్ని జైలు అధికారులు పూర్తి చేసారు. ఈ కేసులో దోషులుగా రుజువైన వినయ్‌, పవన్‌, ముఖేష్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌ అనే నలుగురిని ఒకేసారి ఉరితీయనున్నారు. 
 
అయితే మరో నిందితుడైన రామ్ కుమార్ జైలులో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తమ కుమార్తెకు న్యాయం జరగలేదంటూ నిర్భయ తల్లిదండ్రులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments