Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ఘోరం : రోడ్డు ప్రమాదంలో 9 మంది సజీవదహనం

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (14:00 IST)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవదహనమయ్యారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం వివరాలను పరిశీలిస్తే, 
 
చంద్రాపూర్ - ముల్ రోడ్డుపై అజయ్ పూర్ సమీపంలో డీజల్ ట్యాంకర్, మొద్దుల లోడుతో వెళుతున్న ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో రెండు వాహనాల్లో ఉన్న వారు 9 మంది మంటల్లోనే కాలిపోయారు. 
 
సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి రెండు లారీలు, అందులోని మనుషులు కాలి బూడిదగా మారిపోయారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments