Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిని హత్య చేస్తానంటూ బెదిరింపు.. హైఅలెర్ట్

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (15:03 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తానంటూ ఓ అగంతకుడు ఈమెయిల్ పంపించాడు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాలకు ఈ మెయిల్ వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 
 
తన వద్ద 20 కేజీల ఆర్డీఎక్స్ ఉన్నట్టు వెల్లడించిన అగంతకుడు ఆర్డీఎక్స్ సేకరణకు తనకు కొందరు ఉగ్రవాదులు సహకరించినట్టు వెల్లడించారు. వీలైనంత త్వరగా ప్రధానిని చంపేస్తానని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా, దేశ వ్యాప్తంగా 20 చోట్ల దాడులకు కుట్ర పన్నినట్టు అగంతకుడు ఈమెయిల్‌లో పేర్కొన్నాడు. 
 
ఈ దాడులతో 2 కోట్ల మందిని చంపుతానని బెదిరించాడు. ఈ దాడుల కోసం 20 స్లీపర్ సెల్స్‌ను రంగంలోకి దించినట్టు ఆ అగంతకుడు పంపిన ఈమెయిల్‌లో పేర్కొన్నాడు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments