Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహమైన నెల రోజులకే భార్య మెడకు నైలాన్ తాడు బిగించి ఉరేసిన భర్త!

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (13:49 IST)
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహమైన నెల రోజులకే కట్టుకున్న భర్త కసాయిగా మారిపోయాడు. పడక గదిలో ఏర్పడిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా భార్య మెడకు నైలాన్ తాడుతో ఉరి బిగించి చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్ జిల్లా వ‌సాయ్ ఏరియా తులింజ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధికి చెందిన 24 యేళ్ళ వ్యక్తి గ‌త డిసెంబ‌ర్ 7న అదే జిల్లాకు చెందిన 28 ఏండ్ల మ‌హిళ‌ను అత‌డు వివాహం చేసుకున్నాడు. 
 
అయితే, పెండ్ల‌యిన కొన్ని రోజుల‌కే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఎప్ప‌టిలాగే ఆదివారం రాత్రి కూడా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రగ‌డంతో భర్త భార్య మెడ‌కు నైలాన్ తాడుతో ఉరిబిగించి చంపేశాడు. 
 
మృతురాలి సోద‌రుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి త‌ర‌లించి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments