Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీమూన్‌లో పీతల కూర తిన్న దంపతులు.. వధువు మృతి

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (16:18 IST)
హనీమూన్‌లో పీతల కూర తిన్న నవ దంపతులు ఊపిరాడక ఆస్పత్రిలో చేరగా, వధువు మృతి చెందింది. కరూర్ జిల్లాకు చెందిన దినేష్ కుమార్, కృప ఇటీవల వివాహం చేసుకుని కన్యాకుమారి సమీపంలో హనీమూన్‌కు వెళ్లారు. ఆ సమయంలో వారు ఉంటున్న హోటల్‌లో వడ్డించిన పీతల కూర తిన్నారు.  
 
అయితే కొద్ది నిమిషాల తర్వాత ఇద్దరికీ ఊపిరాడక పోవడంతో హోటల్ సిబ్బంది సాయంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందజేస్తుండగా వధువు మృతి చెందగా, భర్త దినేష్ కుమార్ ప్రాణాలతో పోరాడుతున్నట్లు తెలిసింది.
 
ఈ స్థితిలో పోలీసులు కేసు నమోదు చేసి పీతలు తినడం వల్ల ప్రాణ నష్టం జరిగిందా? లేక మరేదైనా కారణమా? అని వారు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయ్యాక హనీమూన్‌కి వెళ్లిన వధువు పీత తిని మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments