Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ - అఖిలేష్ - మాయావతిలు గాడిదలు... యూపీలో పోస్టర్ కలకలం

Webdunia
సోమవారం, 9 మే 2016 (13:46 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లోని పలు వీధుల్లోని గోడలకు అంటించిన పోస్టర్ కలకలం రేపుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో పాటు... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతిలను గాడిదలతో పోల్చుతూ ఈ పోస్టర్లు అంటించారు. ఇవి ఇపుడు పెను కలకలం సృష్టిస్తున్నాయి. 
 
అలాగే, హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీని కూడా ఆ పోస్టర్‌లో వదలలేదు. ఒవైసీని కూడా గాడిదగా అభిర్ణించిన మైనారిటీ నేతలు... బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ను మాత్రం పులిగా అభివర్ణించారు. ఓ వైపు యోగిని పులిగా అభివర్ణిస్తూనే... పులి బొమ్మ వెనుక ఆయన ఫొటోను ముద్రించారు. మరోవైపు రాహుల్, మాయావతి, అఖిలేశ్, ఒవైసీలను గాడిదలుగ చూపిస్తూ వారి ఫొటోలకు గాడిదల బొమ్మలను అతికించారు. ఈ పోస్టర్ అక్కడ దుమారం రేపుతోంది.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments