Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని రైతులకు ఊరట... ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్ నిబంధన మినహాయింపు!

Webdunia
సోమవారం, 9 మే 2016 (12:21 IST)
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఊరట కలిగించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో రైతులకు ఇచ్చే స్థలాల్లో నిర్మించే భవనాలకు ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్ ‌(ఎఫ్‌ఎస్‌ఐ) నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణం, సీఆర్‌డీఏకి సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. 
 
ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) నిబంధనల వల్ల తాము నష్టపోతున్నామంటూ రాజధాని రైతులు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు సంబంధించి గతంలో జారీ చేసిన జీవో నెం-168లోని నిబంధనల్నే రాజధాని అమరావతిలోనూ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments