Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాతావరణ కాలుష్యానికి కేరాఫ్ అడ్రెస్.. అగ్రస్థానంలో ఢిల్లీ.. హైదరాబాద్‌లో..?

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (13:35 IST)
మనదేశం వాతావరణ కాలుష్యానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. దీంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి వుందనే చెప్పాలి. ఎందుకంటే..? వరల్డ్ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌ 2020 (ఐక్యూ ఎయిర్‌) పేరిట ఓ స్విస్‌ సంస్థ రూపొందించిన నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. దేశంలో ప్రమాద ఘంటికలు మోగించింది. మనదేశంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో కళ్ల ముందు వచ్చింది.
 
ఆ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 30 కాలుష్య పీడిత నగరాల్లో(మోస్ట్ పొల్యూటడ్ సిటీస్) 22 మన భారత దేశంలోనే ఉన్నాయి. అత్యంత కాలుష్య పీడిత రాజధాని నగరంగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఈ నివేదిక ప్రకారం.. ఢిల్లీ వాయు నాణ్యత 2019 కంటే 2020లో దాదాపు 15 శాతం మెరుగైంది. 
 
అయినా ఢిల్లీ ప్రపంచ కాలుష్య పీడిత నగరాల్లో పదో స్థానంలో, రాజధాని నగరాల్లో అగ్రస్థానంలో ఉండటం ఆందోళనకరం. ప్రపంచంలో మోస్ట్ పొల్యూటడ్ కంట్రీస్ విషయానికి వస్తే భారత్ మూడో స్థానంలో నిలిచింది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం హైదరాబాద్‌లో రెండున్నర రెట్లు అధికం. బెంగళూరు, చెన్నై కంటే ఈ కాలుష్యం హైదరాబాద్‌లోనే ఎక్కువ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

వరుసగా అలాంటి పాత్రలు రావడానికి కారణం ప్లస్ సైజులో ఉండటమే : అశ్రిత వేమగంటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments