Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ లాయర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (16:50 IST)
ఢిల్లీలో సీనియర్ లాయర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు చేసింది. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే సోదాలు కొనసాగాయి. సీనియర్ లాయర్లు.. ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్ ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ చట్టాన్ని వారు ఉల్లంఘించారని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు జరిగాయి. ఆనంద్ గ్రోవర్, అతని ఎన్జీవో లాయర్లు విదేశాల నుంచి నిధులు సేకరించినట్టు కేసు నమోదైంది. 
 
మానవ హక్కుల గురించి పోరాడుతున్నందునే… తమను మోడీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఇందిరా జైసింగ్ ఆరోపించారు. ఈమె సోనియా గాంధీకి అత్యంత సన్నిహితురాలు. మరోవైపు.. సీనియర్ లాయర్ల ఇళ్లపై సీబీఐ దాడులను విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ముక్తకంఠంతో ఖండించారు. ఇది బెదిరింపు చర్యేనని అభిప్రాయపడ్డారు. దాడులు సరికాదంటూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, సీపీఐ, సీపీఎం ఎంపీలు.. ఈ లేఖపై సంతకాలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments