Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోలేదు.... చిత్రహింసల వల్లే మృతి!

భారత స్వాతంత్ర్యపోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై నాటి నుంచి నేటి వరకు వివిధ రకాల చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా... ఆయన మృతిపై సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని,

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (05:26 IST)
భారత స్వాతంత్ర్యపోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై నాటి నుంచి నేటి వరకు వివిధ రకాల చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా... ఆయన మృతిపై సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని, సోవియట్‌ యూనియన్‌లో బ్రిటిష్‌ అధికారుల ఇంటరాగేషన్‌లో చిత్రహింసల వల్ల మృతి చెందారని తాజా వాదన తెరపైకి వచ్చింది. 
 
రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ జీడీ బక్షీ రాసిన 'బోస్‌- ది ఇండియన్ సమురాయ్‌' పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. జపాన్ నుంచి తప్పించుకుని సైబీరియాకు వెళ్లిన నేతాజీ అక్కడ ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వ ఎంబసీని ఏర్పాటు చేశారని, అక్కడ నుంచి నేతాజీ తప్పించుకున్న విషయం తెలుసుకున్న బ్రిటిష్‌ అధికారులు.. ఆయనను విచారణకు అనుమతించాలంటూ సోవియట్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సోవియట్ అధికారుల విచారణకు నేతాజీని అప్పగించగా, వారి పెట్టిన చిత్రహింసల వల్ల ఆయన ప్రాణాలు విడిచారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments