Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబును రాళ్లతో కొడతారు... వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు

రాయలసీమలో జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు కర్నూలు జిల్లా ఆత్మకూరులో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు అద్దాల మేడ నుంచి బయటకు వస్తే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని తీవ్ర వ్యాఖ్య చేశారు. ఎమ్మెల్యేలను,

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (21:42 IST)
రాయలసీమలో జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు కర్నూలు జిల్లా ఆత్మకూరులో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు అద్దాల మేడ నుంచి బయటకు వస్తే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని తీవ్ర వ్యాఖ్య చేశారు. ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను కొనుగోలు చేయడం తప్ప మామూలుగా ఆయన ఎన్నికల్లో గెలవలేరని ఎద్దేవా చేశారు. 
 
ఎలా కొన్నాం, ఎంతమందిని కొన్నాం, ఎంత సంపాదించాం అనుకుంటూ చంద్రబాబు బతుకుతారనీ, కానీ ఎలా బతికామన్నది ముఖ్యమని బాబు తెలుసుకోవాలని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ దాని గురించి మాట్లాడటం లేదన్నారు. రైతులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, నలుగురికే ఎక్స్‌గ్రేషియా చెల్లించి మిగిలినవారి విషయాన్ని పట్టించుకోవడంలేదన్నారు.
 
కాగా జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను భూమా నాగిరెడ్డి ఖండించారు. జగన్ మోహన్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవని అన్నారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments