Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దేశంలో అతిపెద్ద రేపిస్ట్ నెహ్రూనే : సాధ్వి ప్రాచీ

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (10:08 IST)
దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించే నిమిత్తం ఎన్నో రకాలైన కఠిన చట్టాలు, చర్యలు తీసుకుంటున్నప్పటికీ... అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఫలితంగా అత్యాచారాలకు భారత్ కేంద్రంగా మారిందనే అపవాదు ప్రచారంలో ఉంది. 
 
ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్‌కు చెందిన సాధ్వి ప్రాచీ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూనే అతిపెద్ద రేపిస్ట్ అని అన్నారు. రాముడు, కృష్ణుడు సంస్కృతులను ఆయనే ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు..
 
ఈ దేశానికి ఉగ్రవాదం, నక్సలిజం, అవినీతి, లైంగిక దాడి నెహ్రూ కుటుంబ సభ్యులు ఇచ్చిన బహుమతులు అని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే లైంగిక దాడులకు రాజధానిగా భారత్ మారిందన్న రాహుల్ వ్యాఖ్యలకు స్పందించిన సాధ్వి ప్రాచీ ఆదివారం పై విధంగా స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం