Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దేశంలో అతిపెద్ద రేపిస్ట్ నెహ్రూనే : సాధ్వి ప్రాచీ

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (10:08 IST)
దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించే నిమిత్తం ఎన్నో రకాలైన కఠిన చట్టాలు, చర్యలు తీసుకుంటున్నప్పటికీ... అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఫలితంగా అత్యాచారాలకు భారత్ కేంద్రంగా మారిందనే అపవాదు ప్రచారంలో ఉంది. 
 
ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్‌కు చెందిన సాధ్వి ప్రాచీ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూనే అతిపెద్ద రేపిస్ట్ అని అన్నారు. రాముడు, కృష్ణుడు సంస్కృతులను ఆయనే ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు..
 
ఈ దేశానికి ఉగ్రవాదం, నక్సలిజం, అవినీతి, లైంగిక దాడి నెహ్రూ కుటుంబ సభ్యులు ఇచ్చిన బహుమతులు అని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే లైంగిక దాడులకు రాజధానిగా భారత్ మారిందన్న రాహుల్ వ్యాఖ్యలకు స్పందించిన సాధ్వి ప్రాచీ ఆదివారం పై విధంగా స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం