Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ యూజీ ప్రవేశ పరీక్షల రుద్దు చివరి అస్త్రం : సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

వరుణ్
సోమవారం, 8 జులై 2024 (16:19 IST)
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అనేది 24 లక్షల మంది విద్యార్థులతో ముడిపడిన అంశమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందుకే అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా పరిశీలించాకే తుది తీర్పును ఇస్తామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. గత మే నెల 5వ తేదీన జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకైన అంశంపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై అపెక్స్ కోర్టు విచారణ జరుపుతుంది. 
 
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమని నిర్ధారించారు. అయితే, లీకైన ప్రశ్నపత్రం ఎంతమందికి చేరింది, తద్వారా ఎంతమంది లబ్ధిపొందారన్నది తేలాల్సివుందన్నారు. 720కి 720 మార్కులు వచ్చిన 67 మంది విద్యార్థులపై సుప్రీంకోర్టు సందేహం వ్యక్తం చేసింది. పరీక్ష రద్దు అనేది 24 లక్షల మంది విద్యార్థుల చివరి అస్త్రమని అపెక్స్ కోర్టు వ్యాఖ్యానించింది. 
 
ప్రశ్నపత్రం లీక్‌తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారు.. లీకైన పేపర్ సోషల్ మీడియాలో ఉంచినట్టు తెలుస్తుంది. తద్వారా ఎంతమందికి చేరిందో గుర్తించారా? పేపర్ లీక్‌తో ఎంతమంది ప్రయోజనం పొందారో గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందా? పేపర్ లీక్‌తో ప్రయోజనం పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎంతమంది విద్యార్థుల ఫలితాలను విత్ హెల్డ్స్‌లో ఉంచారు? అని కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments