Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటలో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. కారణం అదే..

సెల్వి
గురువారం, 5 సెప్టెంబరు 2024 (17:52 IST)
ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాకు చెందిన నీట్‌ విద్యార్థి రాజస్థాన్‌లోని కోట జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడైన విద్యార్థిని యుపిలోని మధుర జిల్లా బర్సానాలోని మన్‌పూర్ నివాసి అయిన పరశురామ్ (21)గా గుర్తించారు. 
 
పరశురామ్ అద్దెకు వుంటున్న ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందజేశాడు. పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరశురామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 
 
ఆగస్టు 30న ఇంటి నుంచి కోటకు వచ్చాడు. మూడేళ్లుగా కోటాలో నీట్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు పరశురాం తండ్రి తెలిపారు. తొలి ప్రయత్నంలోనే 490 మార్కులు సాధించాడు. ఇటీవల పరీక్షలో 647 మార్కులు సాధించాడు. 
 
అయితే, ఇటీవల నీట్ వివాదం తర్వాత అతను ఒత్తిడికి గురయ్యాడు. చదువులో ఎప్పుడూ ముందుంటాడని.. మామ చతర్ సింగ్ చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments