Webdunia - Bharat's app for daily news and videos

Install App

నక్సల్ అంకుల్.. మా నాన్నని వదిలేయండి ప్లీజ్.. రాకేష్ సింగ్ కుమార్తె విజ్ఞప్తి (video)

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (20:56 IST)
CRPF Jawan Daughter
ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లను ట్రాప్ చేసి 400 మంది మావోయిస్టులు ఒక్కసారిగా భద్రతా దళాలపై విరుచుకుపడడంతో 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కోబ్రా కమాండర్ రాకేష్ సింగ్ గల్లంతయ్యారు. అయితే ఆయన క్షేమంగా ఉన్నాడని.. తామే కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు మావోయిస్టులు స్థానిక విలేకరులకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది.
 
జర్నలిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మావోయిస్టుల ఫోన్ కాల్స్‌ని పరిశీలిస్తున్నారు. నిజంగానే రాకేష్ సింగ్ ఆయన వద్ద ఉన్నారా? కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే రాకేష్ సింగ్‌ని కిడ్నాప్ చేశారని తెలియడంతో బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
తన తండ్రి నక్సల్స్ చెరలో బంధీగా ఉన్నాడని తెలిసి ఆయన చిన్నారి కూతురు ఏడుస్తూ మా నాన్నని వదిలేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. మా నాన్నను వదిలిపెట్టండి.. అంకుల్ ప్లీజ్.. అంటూ చిన్నారి చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments