Webdunia - Bharat's app for daily news and videos

Install App

నక్సల్ అంకుల్.. మా నాన్నని వదిలేయండి ప్లీజ్.. రాకేష్ సింగ్ కుమార్తె విజ్ఞప్తి (video)

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (20:56 IST)
CRPF Jawan Daughter
ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లను ట్రాప్ చేసి 400 మంది మావోయిస్టులు ఒక్కసారిగా భద్రతా దళాలపై విరుచుకుపడడంతో 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కోబ్రా కమాండర్ రాకేష్ సింగ్ గల్లంతయ్యారు. అయితే ఆయన క్షేమంగా ఉన్నాడని.. తామే కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు మావోయిస్టులు స్థానిక విలేకరులకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది.
 
జర్నలిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మావోయిస్టుల ఫోన్ కాల్స్‌ని పరిశీలిస్తున్నారు. నిజంగానే రాకేష్ సింగ్ ఆయన వద్ద ఉన్నారా? కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే రాకేష్ సింగ్‌ని కిడ్నాప్ చేశారని తెలియడంతో బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
తన తండ్రి నక్సల్స్ చెరలో బంధీగా ఉన్నాడని తెలిసి ఆయన చిన్నారి కూతురు ఏడుస్తూ మా నాన్నని వదిలేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. మా నాన్నను వదిలిపెట్టండి.. అంకుల్ ప్లీజ్.. అంటూ చిన్నారి చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments