Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్ ఇండియా స్టేట్స్ కంటే పాకిస్థాన్ బెట్టర్ : నవజ్యోత్ సింగ్ సిద్ధూ

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (10:06 IST)
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేతగా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ప్రధాని అయిన సందర్భంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లారు. దీనిపై స్వదేశంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. వీటిని తన వాగ్ధాటితో సిద్ధూ కౌంటర్ వేశారు. 
 
ఈ నేపథ్యంలో సిద్ధూ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోమారు వివాదాస్పదమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించడం కంటే పొరుగునున్న పాకిస్థాన్‌కు వెళ్లడమే మంచిదంటూ తూలనాడారు. 'పాకిస్థాన్‌ సంస్కృతికి, దక్షిణాది సంస్కృతికి చాలా తేడా ఉంది. తమిళంలో వణక్కం వంటి ఒకట్రెండు పదాలు తప్ప ఏమీ అర్థంకాదు. పాక్‌లో పంజాబీ, ఇంగ్లిషే మాట్లాడతారు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, పాక్‌ నిజంగానే కర్తాపూర్‌ సాహెబ్‌ గురుద్వారలోకి భారత సిక్కులకు ప్రవేశం కల్పిస్తే.. కౌగిలింతతోపాటు.. ఈసారి ముద్దు కూడా పెడతానంటూ ఆయన బాహాటంగా ప్రకటించారు. మంచి మాటల చమత్కారి అయిన నవజ్యోత్ సింగ్‌కు ఆ మాటలే ఇపుడు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments