Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో గన్ కల్చర్.. టీవీ జర్నలిస్ట్‌పై దుండగుల కాల్పులు

ఢిల్లీలో గన్ కల్చర్ వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ టీవీ జర్నలిస్ట్‌పై గుర్తుతెలియని ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలై

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (16:29 IST)
ఢిల్లీలో గన్ కల్చర్ వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ టీవీ జర్నలిస్ట్‌పై గుర్తుతెలియని ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన జర్నలిస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ''సహారా సమయ్''‌ అనే న్యూస్‌ ఛానల్‌లో అనుజ్‌ చౌదరీ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనాలపై వచ్చి అనుజ్‌ ఇంట్లోకి అడుగెట్టారు. ఆపై కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పుల్లో బాధితుడి పొట్ట.. కుడిచేతిలో బుల్లెట్లు దిగాయి. వెంటనే అతన్ని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అనుజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు. 
 
బీఎస్పీ కౌన్సిలర్ భర్త జర్నలిస్ట్ అనూజ్‌ చౌదరీ కావడంతో వ్యక్తిగత కక్షలతోనే ఈ దాడి జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో వున్న దుండగుల కోసం నాలుగు పోలీసు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments