Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో బాంబు పేలుడు.. నలుగురు మృతి

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (10:37 IST)
తమిళనాడు, నామక్కల్ జిల్లాలో బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం రాత్రి సమయంలో  ఇంట్లో నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
తమిళనాడు, నామక్కల్, మోగనూరులోని ఓ ఇంట్లో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనాయి. వీరి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 
 
అర్థరాత్రి ఫైర్ వర్క్స్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments