తమిళనాడులో బాంబు పేలుడు.. నలుగురు మృతి

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (10:37 IST)
తమిళనాడు, నామక్కల్ జిల్లాలో బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం రాత్రి సమయంలో  ఇంట్లో నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
తమిళనాడు, నామక్కల్, మోగనూరులోని ఓ ఇంట్లో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనాయి. వీరి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 
 
అర్థరాత్రి ఫైర్ వర్క్స్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments