Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప స్వామిపై కామెంట్లు చేస్తే అలా వదిలేస్తారా?

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (10:12 IST)
అయ్యప్ప స్వామి, విష్ణువుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌పై కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. 
 
ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే రాజా సింగ్ షేర్ చేసిన వీడియోలో పోలీసులను ప్రశ్నించారు. వారి వసూళ్లకు పోలీసులకు సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు. 
 
హిందూ దేవుళ్లను అవమానించిన ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయ్యప్పపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప భక్తులు ఆందోళనలు చేపడతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments