Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో వచ్చిన లింక్‌పై క్లిక్ చేశాడు.. రూ.6.16 లక్షలు గోవిందా

Webdunia
సోమవారం, 15 మే 2023 (22:06 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల బారిన పడి ఏకంగా రూ.6.16 లక్షలు చేజార్చుకున్నాడు. వాట్సాప్‌లో వచ్చిన లింక్‌పై క్లిక్ చేయడంతో ఆరులక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఖమ్లా ప్రాంతానికి చెందిన యువకుడికి ఇటీవల వాట్సాప్‌లో ఓ మహిళ ఫోన్ చేసింది. వెరిఫై కోసం తను పంపించే లింక్ ద్వారా కంపెనీ వివరాల్లో నిజానిజాలను నిగ్గు తేల్చుతూ రివ్యూ ఇవ్వమని కోరింది. 
 
దీంతో, యువకుడు ఆమె పంపించిన లింక్‌పై క్లిక్ చేశాడు. ఆ తరువాత క్షణాల వ్యవధిలో అతడి అకౌంట్లోని రూ. 6.16 లక్షలు పోయాయి. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments