Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండు గర్భిణి.. కిడ్నాప్ చేసి మెడపై కత్తి పెట్టి.. సామూహిక అత్యాచారం

Webdunia
బుధవారం, 8 జులై 2020 (22:08 IST)
నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా కామాంధుల్లో మార్పు రాలేదు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా నాగపూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గర్భిణిపై కామాంధులు అకృత్యానికి పాల్పడ్డారు. 
 
ఓ మహిళ నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నాగపూర్ పట్టణంలో ఓ నిండు గర్భిణీ పై ముగ్గురు వ్యక్తులు పైశాచిక దాడికి పాల్పడ్డారు. మరో మూడు నెలల్లో పండంటి బిడ్డకు జన్మను ఇవ్వాల్సిన మహిళపై దారుణానికి ఒడిగట్టారు.
 
సదరు ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి ఓ బిల్డింగ్ టెర్రస్ పైకి తీసుకు వెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో మహిళ మెడపై కత్తి పెట్టి మరి దారుణానికి ఒడిగట్టారు. 
 
ఈ సంఘటన అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments