Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఒంటరిగా వున్న యువతి.. గట్టిగా అరుపులు.. పెళ్లైన 8 నెలల్లోనే?

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (15:11 IST)
తమిళనాడు నాగర్‌కోయిల్ సమీపంలో పెళ్లై ఎనిమిదో నెలలో ఓ యువతి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కోయిల్ కాట్రాడితట్టు ప్రాంతానికి చెందిన శివన్ (28) భార్య అర్చన (24). ఈమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ ఇంట్లోనే పెరిగింది. మేనమామ చేతుల మీదుగానే అర్చనకు శివన్‌తో వివాహం జరిగింది. 
 
అయితే అర్చనకు, శివన్‌కు మధ్య పెళ్లైనప్పటి నుంచి గొడవలు జరిగేవి. సోమవారం కూడా వీరిద్దరి మధ్య వివాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. మంగళవారం అలా శివన్ ఉద్యోగానికి వెళ్లడంతో.. అతని ఇంట ఉన్నట్టుండి పెద్దగా అరుపులు శబ్ధం వినబడింది. వెంటనే ఇరుగుపొరుగు వారు వెళ్లి చూసేలోపు.. అర్చన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
 
కానీ అక్కడ ఆమెను పరిశోధించిన వైద్యులు అర్చన మరణించినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పెళ్లై 8 నెలల్లోపే అర్చన ఈ అకృత్యానికి పాల్పడటం వెనుక గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments