Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూరులో దారుణం- ఫోనులో గంటలపాటు గడిపింది... అందుకే..?

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (13:38 IST)
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో ఆమె గొంతుకోసి కడతేర్చాడు భర్త. 
 
వివరాల్లోకి వెళితే.. మైసూరు జిల్లాలోని కావేరిపుర గ్రామానికి చెందిన అశోక్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య వనజాక్షి ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేది. 
 
వీరికి 15 ఏళ్ల క్రితం వివాహమై.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఇంట్లో ఉన్న సమయంలో వనజాక్షి ఎప్పుడూ మొబైల్ ఫోన్‌లోనే కాలం గడుపుతుండేది.
 
నిందితుడిని క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే అశోక్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
విచారణలో భార్యను హత్య చేసినట్లు అశోక్ ఒప్పుకున్నాడు. ఎప్పుడూ ఫోనులో ఎవరితోనూ మాట్లాడుతుండేదని అందుకే వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానంతో చంపేశానని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments