Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాలను ఎరవేసి 'శ్రీమంతుల' నిలువు దోపిడి.. ఎక్కడ?

యువతుల అందాలను ఎరగా వేసి శ్రీమంతులను దోపిడీ చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులోని పచ్చని అందాల మాటను ఈ దోపీడి జరుగుతుండగా, పోలీసులు బట్టబయలు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (11:23 IST)
యువతుల అందాలను ఎరగా వేసి శ్రీమంతులను దోపిడీ చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులోని పచ్చని అందాల మాటను ఈ దోపీడి జరుగుతుండగా, పోలీసులు బట్టబయలు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరులోని పర్యాటక అందాలను చూసేందుకు ఎవరైనా కారులో ఒంటరిగా వస్తున్నారంటే వారిని దోచుకునేందుకు ఓ ముఠా పక్కా ప్రణాళికను రూపొందిస్తుంది. ఎవరిని.. ఎక్కడ.. ఎలా నమ్మించి వంచించాలో ఆ విధంగా అందమైన అమ్మాయిలను ఎరగా వేస్తారు. అలా ఎరవేసే ‘అందాల’ దోపిడీ ముఠాను చివరికి రక్షకులు కటకటాల వెనక్కి నెట్టారు. 
 
యువతిని అడ్డుపెట్టుకుని శ్రీమంతులను దోపిడీ చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మైసూరు నగరానికి సమీపంలోని నంజనగూడు వద్ద మైసూరు - ఊటీ వెళ్లే పర్యాటకుల్ని ముందుగా యువతి తన వయ్యారాలతో నిలిపేది. 
 
ఆ తర్వాత ఇతర ముఠా సభ్యులు దోపిడీకి పాల్పడేవారని త‌మ విచార‌ణ‌లో తేలిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా, యువతితో పాటు.. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments