Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలోనే సంపన్న గణపతి.. బంగారం, వెండితో అలంకరణ..! (Video)

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (18:01 IST)
దేశవ్యాప్తంగా వినాయక చతుర్థి ఉత్సవాలు ప్రారంభమైనాయి. వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ రెండో తేదీన దేశ ప్రజలందరూ పండగ చేసుకోగా, ఉత్తరాదిన వినాయక చతుర్థి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సాధారణంగా ఉత్తరాదిన ''గణపతి బప్పా మోరయా'' అంటూ వినాయకుని నామం మారుమోగుపోతుంది. 
 
ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అధిక సంపన్నుడైన గణపతిని రూపొందించారు. ఇక్కడ సంపన్నుడంటే.. వినాయకుడిని బంగారం, వెండితో అలంకరించారు. ఈ వినాయకుడి అలంకరణకు గాను జీఎస్బీ సేవా మండల్ అన్నీ ఏర్పాట్లు చేసింది. 
 
ఉత్తరాదిన పదిరోజుల పాటు జరిగే ఈ వినాయక జయంతి ఉత్సవాల్లో ముంబైలోని ఈ బంగారు, వెండితో అలంకృతమైన విఘ్నేశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇంకా భక్తులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments