Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో మహిళ.. బిర్యానీ ఆర్డర్ చేస్తే రూ.2500 గోవిందా..

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (20:44 IST)
మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ బిర్యానీ ఆర్డర్ చేయగా, బిర్యానీ ధర రూ.2500 ఉండటం చూసి షాక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ మహిళ మద్యం మత్తులో జోమైటాలో బిర్యానీ ఆర్డర్ చేసింది.
 
ఆమె ఇచ్చిన ఆర్డర్ కూడా ఇంటికి చేరింది. అయితే ఆమె ఖాతా నుంచి రూ.2500 కట్ అయ్యింది. అయితే బిర్యానీ ధర రూ.2500లని మెసేజ్ చూడగానే ఆమె షాక్ అయ్యింది. ఇంకా ఆ తర్వాతే తన తప్పు కూడా తెలుసుకుంది.
 
ముంబైలో వుంటున్న ఆమె బెంగుళూరులోని ఓ హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసింది. బెంగళూరు నుంచి ముంబైకి తీసుకొచ్చేందుకు అయ్యే ఖర్చుతో కలిపి రూ.2500 వసూలు చేశారు. ఇలా తన తప్పును తెలుసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ పోస్ట్‌కి విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments