Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 ఏళ్లు పైబడిన వ్యక్తిపై లాఠీ ఛార్జ్.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (20:24 IST)
Man
బీహార్‌కు చెందిన ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళా పోలీసులు దారుణంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 70 ఏళ్లు పైబడిన వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడు పదేపదే లాఠీతో కొట్టినట్లు చూపిస్తుంది.  
 
వివరాల్లోకి వెళితే.. నావల్ కిషోర్ పాండే అనే వ్యక్తి కైమూర్ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతను పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా, రద్దీగా ఉండే వీధిలో అతని సైకిల్ స్కిడ్ అవడంతో అతని వెనుక ట్రాఫిక్ జామ్ అయింది. 
 
ఇద్దరు కానిస్టేబుళ్లు అతని వద్దకు వచ్చి సైకిల్‌ను తీసివేయమని అడిగారు. అయితే, ఆ వృద్ధుడు సైకిల్‌ను తీసేందుకు కష్టపడటంతో ఆగ్రహించిన పోలీసులు అతడిని నిర్దాక్షిణ్యంగా కొట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments