Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 ఏళ్లు పైబడిన వ్యక్తిపై లాఠీ ఛార్జ్.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (20:24 IST)
Man
బీహార్‌కు చెందిన ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళా పోలీసులు దారుణంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 70 ఏళ్లు పైబడిన వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడు పదేపదే లాఠీతో కొట్టినట్లు చూపిస్తుంది.  
 
వివరాల్లోకి వెళితే.. నావల్ కిషోర్ పాండే అనే వ్యక్తి కైమూర్ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతను పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా, రద్దీగా ఉండే వీధిలో అతని సైకిల్ స్కిడ్ అవడంతో అతని వెనుక ట్రాఫిక్ జామ్ అయింది. 
 
ఇద్దరు కానిస్టేబుళ్లు అతని వద్దకు వచ్చి సైకిల్‌ను తీసివేయమని అడిగారు. అయితే, ఆ వృద్ధుడు సైకిల్‌ను తీసేందుకు కష్టపడటంతో ఆగ్రహించిన పోలీసులు అతడిని నిర్దాక్షిణ్యంగా కొట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments