Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతండ్రే కన్నబిడ్డను తల్లిని చేశాడు.. 25ఏళ్ల జైలుశిక్ష

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (22:19 IST)
కన్నతండ్రే కన్నబిడ్డను తల్లిని చేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. మైనర్ కూతురిపై కొన్ని నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు తండ్రి. బెదిరింపులకు గురి చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ క్రమంలో బాలిక శరీరంలో శారీరక మార్పులు గ్రహించిన ఆమె బామ్మ నిలదీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం గతేడాదే జరిగింది. తాజాగా కోర్టు అతనికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఒక వ్యక్తి తన భార్య పిల్లలు, తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. అతను తాగుడుకు బానిసయ్యాడు. ప్రతిరోజు ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. భర్త వేధింపులతో భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయింది. 
 
అయితే నిందితుడి తల్లి తన పెన్షన్ డబ్బులతో మనవరాలిని ,మనవడిని చూసుకునేది. కొడుకు ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చేవాడు. ఇంతలో మనవరాలి శరీరంలో మార్పులు గమనించింది. 
 
బాలికను నిలదీస్తే భయంతో తన తండ్రి ప్రతిరోజు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది. దీంతో బాధితుడి తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆ బాలిక పోలీసులకు మాత్రం తండ్రిపై ఫిర్యాదు చేయలేదు. 
 
ఈ కేసును విచారించిన కోర్టు బాలిక పట్ల అఘాయిత్యాలకు పాల్పడ్డాడని తేల్చింది . నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది కోర్టు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments