Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానం లేదని ఆస్పత్రికి వెళ్తే.. పురుషుడి శరీరంలో గర్భసంచి వుందని?

Webdunia
శనివారం, 13 జులై 2019 (12:11 IST)
వివాహమై రెండేళ్లయ్యింది. అయితే తమకు సంతానం కలగలేదని సదరు వ్యక్తి వైద్య పరీక్షల కోసం ముంబై జేజే ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతనిని పరీక్షించిన వైద్యులు షాకయ్యారు. 29 సంవత్సరాల ఆ వ్యక్తి శరీరంలో గర్భసంచి వున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అండాశయాలు జీర్ణాశయానికి అతుక్కుని ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆ వ్యక్తి మహిళా, పురుషుడా అనేది తేల్చేందుకు పరీక్షలు నిర్వహించారు. 
 
లింగపరంగా పురుషుడేనని వైద్యులు నిర్ధరించారు. వివిధ పరీక్షల అనంతరం శస్త్రచికిత్స ద్వారా గర్భసంచిని విజయవంతంగా తొలగించి, ఆ తర్వాత మరో సర్జరీ ద్వారా అండాశయాలను వృషణాల్లో అమర్చినట్లు చెప్పారు. 
 
ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా 200 మంది పురుషుల శరీరాల్లో గర్భసంచి ఉన్న ఘటనలు నమోదయ్యాయి. జేజే ఆసుపత్రిలో మాత్రం ఇదే తొలి కేసు కావడం గమనార్హం. పురుషుడి శరీరంలో గర్భసంచి బయటపడిన అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేశామని వైద్యులు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం