Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ తెచ్చిన తంటా.. కారులో ఎక్కించుకుని సామూహిక అత్యాచారం..

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (09:40 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కారులోనే తిప్పుతూ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని ముంబైలో బాధిత యువతి రెస్టారెంట్ వద్ద సెల్ఫీ దిగి తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసింది.

సోషల్ మీడియాలో ఫోటో చూసిన ఓ యువకుడు ఆమె ఉన్న లోకేషన్ ట్రేస్ చేసి అక్కడికి వెళ్లాడు. యువకుడు ఆమె దగ్గరికి వెళ్లి తాను ఆమెకు అభిమానిని అంటూ యువతితో పరిచయం చేసుకున్నాడు. 
 
దీన్ని నమ్మిన  ఆ యువతి అతనితో పరిచయం చేసుకుంది. తర్వాత ఆమెను తనతో బైక్ పై రావాలని కోరాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆమెను బలవంతంగా తన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి యువతిని కారులోకి ఎక్కించారు. అనంతరం కదులుతున్న కారులో నలుగురు మూడు గంటల పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments