Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందిచ్చి మైనర్‌ను రేప్ చేసిన కొరియోగ్రాఫర్

మత్తుమందిచ్చి మైనర్ బాలికను ఓ కొరియోగ్రాఫర్ రేప్ చేశాడు. ఈ దారుణం ముంబైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ టీవీ రియాల్టీ షో కంటెస్టెంట్ అయిన ఆదిత్య గుప్తా (20) అనే వ్యక్తి కొరియోగ్రాఫర్‌గా పని చేస్

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (16:31 IST)
మత్తుమందిచ్చి మైనర్ బాలికను ఓ కొరియోగ్రాఫర్ రేప్ చేశాడు. ఈ దారుణం ముంబైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ టీవీ రియాల్టీ షో కంటెస్టెంట్ అయిన ఆదిత్య గుప్తా (20) అనే వ్యక్తి కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 17 ఏళ్ల కాలేజీ విద్యార్థిని పరిచయమైంది. వారిద్దరి మధ్య కొంచెం స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను అపహరించి, మత్తు మందిచ్చి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఆ తర్వాత బాధితురాలిని ముంబైలోని బాబా హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయగా, అత్యాచారానికి గురైనట్టు తేలింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం