Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిట్టల్లా రాలిపోయిన 31 కోతులు... 14 పావురాలు.. ఎందుకు?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (09:14 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ రసాయన కర్మాగారం నుంచి విషవాయువులు లీకై 31 కోతులు, 13 పావురాలు మృత్యువాతపడ్డాయి. రాయ్‌గఢ్ జిల్లాలోని పన్వెల్ మండలం పోశ్రీ అనే ప్రాంతంలో జరిగిన ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
స్థానికంగా ఉండే ఓ నైట్రిక్ యాసిడ్ ప్లాంట్ నుంచి విష వాయువు లీక్ కావడంతో 31 కోతులు, 14 పావురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. ఈ ప్రాంతానికి సమీపంలోనే వాటి మృతదేహాలను ఆ ఫ్యాక్టరీ సిబ్బంది పాతిపెట్టారు. ఈ ఘటనను బయటికిరానివ్వకుండా అధికారులు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. 
 
అయితే, స్థానిక సిబ్బంది ఎవరో ఒకరు లీక్ చేయడంతో విషయం వెల్లడైంది. దీంతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని తనిఖీ చేశారని, సిబ్బంది పాతిపెట్టిన కోతులు, పావురాల మృతదేహాలను అటవీ సంరక్షణాధికారులు వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments