Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ రాష్ట్రంలో ఘోరం - పటాకుల ఫ్యాక్టరీ పేలుడు - ఆరుగురి మృతి

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (18:54 IST)
బీహార్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఈ రాష్ట్రంలోని సరన్ జిల్లా ఛప్రా నగరానికి సమీపంలో అక్రమ పటాకుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. ఈ భవన శిథిలాల కింద మరికొందరు చిక్కుకునివున్నట్టు సమాచారం. వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని సరన్ ఎస్పీ సంంతోష్ కుమార్ వెల్లడించారు. 
 
మొత్తం మూడు అంతస్తులు కలిగిన భవనంలో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నారు. ఇక్కడ ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఫలితంగా దాదాపు గంట సేపు ఇక్కడ శబ్దాలు వచ్చాయి. ఈ భారీ పేలుడుకు మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయని, బిల్డింగ్‌లో చాలాభాగం కుప్పకూలిపోయిందని ఎస్పీ సంతోష్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments