Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతులో ఆహారం ఇరుక్కుని బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె మృతి.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (10:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కుమార్తె ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందారు. గొంతులో ఆహారం ఇరుక్కోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు చెబుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆస్రత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్దారించారు. ఈ విషాదం యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో జరిరగింది. 
 
ప్రతాప్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుమర్తె పూనమ్ మౌర్య (32) ఐదేళ్ల క్రితం భోపాల్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ సంజయ్‌ను పెళ్లి చేసుుకుంది. కొంతకాలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసిన సంజయ్‌ ఆ తర్వాత సొంతగా వ్యాపారం చేస్తూ, భోపాల్‌లోని అయోధ్య నగర్‌లో తన భార్య పిల్లలతో కలిసివుంటున్నాడు. 
 
ఈ క్రమంలో గురువారం పూనమ్ ఎంతకీ నిద్రలేవకపోగా అపస్మారకస్థితిలో పడివుండటాన్ని గుర్తించి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యుల పూనమ్ చనిపోయినట్టు వైద్యులు చెప్పారని సంజయ్ వెల్లడించారు. 
 
ఆ తర్వాత మృతదేహానికి నిర్వహించిన శవపంచనామాలో ఆమెకు గొంతులో ఆహారం ఇరుక్కుపోవడం వల్ల ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్టు అటాప్సీలో తేలింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments