Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతులో ఆహారం ఇరుక్కుని బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె మృతి.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (10:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కుమార్తె ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందారు. గొంతులో ఆహారం ఇరుక్కోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు చెబుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆస్రత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్దారించారు. ఈ విషాదం యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో జరిరగింది. 
 
ప్రతాప్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుమర్తె పూనమ్ మౌర్య (32) ఐదేళ్ల క్రితం భోపాల్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ సంజయ్‌ను పెళ్లి చేసుుకుంది. కొంతకాలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసిన సంజయ్‌ ఆ తర్వాత సొంతగా వ్యాపారం చేస్తూ, భోపాల్‌లోని అయోధ్య నగర్‌లో తన భార్య పిల్లలతో కలిసివుంటున్నాడు. 
 
ఈ క్రమంలో గురువారం పూనమ్ ఎంతకీ నిద్రలేవకపోగా అపస్మారకస్థితిలో పడివుండటాన్ని గుర్తించి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యుల పూనమ్ చనిపోయినట్టు వైద్యులు చెప్పారని సంజయ్ వెల్లడించారు. 
 
ఆ తర్వాత మృతదేహానికి నిర్వహించిన శవపంచనామాలో ఆమెకు గొంతులో ఆహారం ఇరుక్కుపోవడం వల్ల ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్టు అటాప్సీలో తేలింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'తల' మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

బాలకృష్ణను సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments