Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ఆలస్యంగా వచ్చిందని రైలింజన్ కిటికీ అద్దాలు ధ్వంసం (Video)

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (09:15 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొందరు అల్లరి మూకలు రెచ్చిపోయారు. రైలు ఆలస్యంగా వచ్చిందని రైలింజన్ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌‌కు సమీపంలోని మదన్ మహాల్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రైలు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన కొందరు ప్రయాణికులు లోకో పైలెట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైలింజన్ కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. పైగా, లోకో పైలెట్, అసిస్టెంట్ పైలెట్లపై దాడికి యత్నించారు. అయితే, ఇంజిన్ తలుపులు లాక్ చేసుకుని వారిద్దరూ లోపలో ఉండిపోయారు. అయినప్పటికీ కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని దుర్భాషలాడుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments