Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ఆలస్యంగా వచ్చిందని రైలింజన్ కిటికీ అద్దాలు ధ్వంసం (Video)

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (09:15 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొందరు అల్లరి మూకలు రెచ్చిపోయారు. రైలు ఆలస్యంగా వచ్చిందని రైలింజన్ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌‌కు సమీపంలోని మదన్ మహాల్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రైలు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన కొందరు ప్రయాణికులు లోకో పైలెట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైలింజన్ కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. పైగా, లోకో పైలెట్, అసిస్టెంట్ పైలెట్లపై దాడికి యత్నించారు. అయితే, ఇంజిన్ తలుపులు లాక్ చేసుకుని వారిద్దరూ లోపలో ఉండిపోయారు. అయినప్పటికీ కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని దుర్భాషలాడుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments