Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈ 10 - 12 తరగతులకు పబ్లిక్ పరీక్షలు ఎపుడంటే..

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (08:50 IST)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పది, 12వ తరగతుల పబ్లిక్ పరీక్షలకు సంబంధించి బోర్డు పరీక్షల టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. ఈ పబ్లిక్ పరీక్షలు వచ్చే యేడాది ఫిబ్రవరి నెల 15, 2025న 10వ, 12వ తరగతుల ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని తెలిపింది. 
 
షెడ్యూల్ ప్రకారం... ఇంగ్లీష్ మొదటి సబ్జెక్ట్ 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. అయితే 12వ తరగతి పరీక్షలు ఎంటర్‌ప్రైన్యూర్షిప్ సబ్జెక్ట్ మొదలవుతాయి. సీబీఎస్ఈ.గవ్.ఇన్ (cbse.gov.in) పోర్టల్‌లు పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
 
మొదటిసారిగా పరీక్షల ప్రారంభానికి దాదాపు 86 రోజులు ముందుగానే షెడ్యూల్ ప్రకటించామని సీబీఎస్ఈ పేర్కొంది. గతేడాదితో పోల్చితే 23 రోజులు ముందుగా పరీక్షల తేదీ షీట్‌ను విడుదల చేశామని అధికారిక ప్రకటనలో తెలిపింది. పాఠశాలలు సకాలంలో ఎల్వోసీ సమర్పించడంతో ఇంత త్వరగా షెడ్యూల్ ప్రకటించడం సాధ్యమైందని వివరించింది.
 
కాగా 10వ, 12 తరగతులకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ సీబీఎస్ఈ ఇటీవలే విడుదల చేసింది. 10వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 1, 2025 నుంచి మొదలవుతాయి. 12వ తరగతి ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 15, 2025న ప్రారంభమవుతాయని బోర్డు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments