Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృత్వానికే మాయని మచ్చ.. మైక్రో ఓవెన్‌లో పెట్టి..?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (17:05 IST)
మాతృత్వానికే మాయని మచ్చ తెచ్చింది. కన్నబిడ్డను అత్యంత దారుణంగా హత్య చేసింది. రెండు నెలల పసిగుడ్డును అత్యంత దారుణంగా గొంతు నులిమి చంపి ఆ తరువాత మృతదేహాన్ని మైక్రో ఓవెన్‌లో పెట్టి కాల్చింది. ఈ అత్యంత దారుణం ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే., ఢిల్లీలోని మాలవీయ నగర్​లో రెండు నెలల కన్నకూతుర్ని గొంతు నులిమి దారుణంగా హత్య చేసి చిన్నారి మృతదేహాన్ని ఒవెన్​లో పెట్టింది. 
 
మాలవీయ నగర్​లోని చిరాగ్ ఏరియాలో గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ అనే దంప‌తుల‌కు రెండు నెలల కిందట ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని డింపుల్ బిడ్డ గొంతు నులిమి చంపేసింది. ఆ తరువాత వంట గదిలోని మైక్రోఓవెన్‌లో పెట్టింది. 
 
ఈ దృశ్యాలను వేరే గదిలో ఉన్న చిన్నారి నానమ్మ చూడటంతో బిగ్గరగా అరిచింది. దీంతో స్థానికులు ఆమె అరుపులకు పరుగులు తీసుకుంటూ వచ్చినా ఆ చిన్నారిని కాపాడలేకపోయారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్‌ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments