Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీల్లో ఎక్కువ మంది వెనుక బడిన తరగతులే

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (11:31 IST)
దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న ఖైదీల్లో65.90% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారే నని కేంద్రం వెల్లడించింది. ఖైదీల సామాజిక వర్గాలను తెలపాలని రాజ్యసభ ఎంపీ సయ్యద్ నశీర్ హుస్సేన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు.

దేశంలో మొత్తం4.78,600 మంది ఖైదీలు ఉంటే అందులో3,15,409(65.90%) మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అని చెప్పారు మొత్తం ఖైదీల్లో4,58,687 మంది పురుషులు కాగా19,913 మంది మహిళలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments