ఖైదీల్లో ఎక్కువ మంది వెనుక బడిన తరగతులే

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (11:31 IST)
దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న ఖైదీల్లో65.90% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారే నని కేంద్రం వెల్లడించింది. ఖైదీల సామాజిక వర్గాలను తెలపాలని రాజ్యసభ ఎంపీ సయ్యద్ నశీర్ హుస్సేన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు.

దేశంలో మొత్తం4.78,600 మంది ఖైదీలు ఉంటే అందులో3,15,409(65.90%) మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అని చెప్పారు మొత్తం ఖైదీల్లో4,58,687 మంది పురుషులు కాగా19,913 మంది మహిళలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments