Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేబుల్ వంతెన తెగిపోయిన ఘటనలో 141కు చేరిన మృతులు

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (09:14 IST)
గుజరాత్ రాష్ట్రంలోని మచ్చూ నదిపై వందేళ్ల క్రితం నిర్మించిన కేబుల్ వంతెన శనివారం తెగిపోయింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య శనివారానికి 141కిపైగా చేరింది. ప్రమాద సమయంలో వంతెనపై 500కు పైగా పర్యాటకులు ఉన్నారు. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో జరిగింది. 
 
ఇక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వంతెన కూలిపోవడంతో నదిలో పడిన అనేక మంది పర్యాటకులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అలాగే సహాయక సిబ్బంది కూడా 170 మందికి వరకు రక్షించారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. గల్లైంతవారి జాడ కోసం బోట్ల సాయంతో ప్రయత్నిస్తున్నారు. 
 
కాగా, వందేళ్ల క్రితం అంటే బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతు పను చేశారు. గుజరాతీ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ నెల 26వ తేదీన తిరిగి ప్రారంభించి, పర్యాటకులను అనుమతించారు. ఆదివారం కావడంతో అనేక మంది పర్యాటకులు ఈ వంతెనపైకి వచ్చి మృత్యువొడిలోకి చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments