Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేబుల్ వంతెన తెగిపోయిన ఘటనలో 141కు చేరిన మృతులు

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (09:14 IST)
గుజరాత్ రాష్ట్రంలోని మచ్చూ నదిపై వందేళ్ల క్రితం నిర్మించిన కేబుల్ వంతెన శనివారం తెగిపోయింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య శనివారానికి 141కిపైగా చేరింది. ప్రమాద సమయంలో వంతెనపై 500కు పైగా పర్యాటకులు ఉన్నారు. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో జరిగింది. 
 
ఇక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వంతెన కూలిపోవడంతో నదిలో పడిన అనేక మంది పర్యాటకులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అలాగే సహాయక సిబ్బంది కూడా 170 మందికి వరకు రక్షించారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. గల్లైంతవారి జాడ కోసం బోట్ల సాయంతో ప్రయత్నిస్తున్నారు. 
 
కాగా, వందేళ్ల క్రితం అంటే బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతు పను చేశారు. గుజరాతీ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ నెల 26వ తేదీన తిరిగి ప్రారంభించి, పర్యాటకులను అనుమతించారు. ఆదివారం కావడంతో అనేక మంది పర్యాటకులు ఈ వంతెనపైకి వచ్చి మృత్యువొడిలోకి చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments