Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేబుల్ వంతెన తెగిపోయిన ఘటనలో 141కు చేరిన మృతులు

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (09:14 IST)
గుజరాత్ రాష్ట్రంలోని మచ్చూ నదిపై వందేళ్ల క్రితం నిర్మించిన కేబుల్ వంతెన శనివారం తెగిపోయింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య శనివారానికి 141కిపైగా చేరింది. ప్రమాద సమయంలో వంతెనపై 500కు పైగా పర్యాటకులు ఉన్నారు. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో జరిగింది. 
 
ఇక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వంతెన కూలిపోవడంతో నదిలో పడిన అనేక మంది పర్యాటకులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అలాగే సహాయక సిబ్బంది కూడా 170 మందికి వరకు రక్షించారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. గల్లైంతవారి జాడ కోసం బోట్ల సాయంతో ప్రయత్నిస్తున్నారు. 
 
కాగా, వందేళ్ల క్రితం అంటే బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతు పను చేశారు. గుజరాతీ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ నెల 26వ తేదీన తిరిగి ప్రారంభించి, పర్యాటకులను అనుమతించారు. ఆదివారం కావడంతో అనేక మంది పర్యాటకులు ఈ వంతెనపైకి వచ్చి మృత్యువొడిలోకి చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments